తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దేశవ్యాప్తంగా టీటీడీ తిరుప్పావై.. ఈ నెల 16 నుంచి

3 months ago 5
Ttd Tiruppavai 233 Centers: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తోంది. శ్రీ గోదాదేవి రచించిన ఈ దివ్యప్రబంధం భగవంతునికి కైంకర్యం చేయడమే సారాంశం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ తిరుప్పావై ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఆంగ్ల నూతన సంవత్సరాదికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Entire Article