తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే

1 month ago 7
AP Tourism TTD Special Packages Tirumala Devotees: తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు చుట్టుపక్కల ఆలయాలను సందర్శించాలనుకునే భక్తులకు ఏపీ టూరిజం, టీటీడీ శుభవార్త అందించాయి. తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ప్యాకేజీల ద్వారా వేచి ఉండకుండా దర్శనం, ఆలయాల చరిత్ర, విశిష్టతలను గైడ్ ద్వారా తెలుసుకోవచ్చు. వివిధ ఆలయాలకు వెళ్లే బస్సుల పూర్తి వివరాలు, టికెట్ ధరలు ఇక్కడ ఉన్నాయి.
Read Entire Article