తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. ఇకపై నో టెన్షన్, దర్శన క్యూలైన్లనలో ఆ ఇబ్బందులుండవ్

10 months ago 21
TTD Build Permanent Que lines And Sheds: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల ప్రవేశమార్గాన్ని విస్తరించి, కొత్త షెడ్లు నిర్మించనున్నారు. సర్వదర్శనం క్యూలైన్లను కూడా సుమారు మూడు కిలోమీటర్ల మేర శాశ్వతంగా నిర్మించడంతో పాటు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల శ్రీవారి ఆలయాల నిర్మాణానికి రూ.175 కోట్లు కేటాయించారు. ఆ వివరావలు ఇలా ఉన్నాయి.
Read Entire Article