తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, రూ.300 కోట్లతో ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో

10 months ago 16
Tirupati Railway Station 95 Percent Works Completed: తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపు 95 శాతం పూర్తయిన ఈ పనులు కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న దక్షిణం వైపు స్టేషన్ భవనం ఆధునిక సౌకర్యాలతో యాత్రికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. విమానాశ్రయ తరహాలో నిర్మించిన కాన్‌కోర్స్‌ పాత, కొత్త భవనాలను కలుపుతూ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. తిరుమల వచ్చే భక్తులకు అనుకూలంగా ఉంటుంది.
Read Entire Article