తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. ఐసీసీసీతో మరింత వేగంగా దర్శనం, టీటీడీ కీలక ప్రకటన

6 months ago 18
Tirumala Darshan Faster Wit ICCC: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఐసీసీసీ (AI ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)ను ప్రారంభించింది. దీని ద్వారా భక్తుల దర్శన సమయాన్ని తగ్గించి, మెరుగైన సేవలు అందిస్తున్నారు. క్యూలైన్‌లో వేచి ఉండే సమయం, కంపార్ట్‌మెంట్‌లలో భక్తుల సంఖ్య వంటి వివరాలను AI ద్వారా తెలుసుకుని, ప్రాధాన్యత ప్రకారం దర్శనానికి పంపేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. భద్రత, సౌకర్యాల మెరుగుదలకు 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా కొనుగోలు చేయనున్నారు.
Read Entire Article