తిరుమల శ్రీవారి భూములు, ఆస్తులపై టీటీడీ కీలక నిర్ణయం..

2 months ago 8
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి సంబంధించిన ఆస్తులు, భూములు, స్థలాలపై కచ్చితమైన రికార్డులు రూపొందించాలని నిర్ణయించారు. నిపుణుల సహకారంతో ఈ రికార్డులను కచ్చితత్వంతో రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణకు సంబంధించి.. సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు.
Read Entire Article