తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. రూ.44 లక్షలు విరాళం

1 month ago 5
Tirumala Chandrababu Naidu Family Rs 44 Lakhs Donation: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి లోకేష్ ,కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో చంద్రబాబు కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు.
Read Entire Article