తిరుమల శ్రీవారికి ఆ ప్రభుత్వరంగ బ్యాంక్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం, ఎంతో తెలుసా!

6 months ago 4
Iob Donates Scanner To TTD: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. ఈ మేరకు టీటీడీకి ఆ విరాళాన్ని అందజేశారు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.61.72 లక్షల విలువైన హై స్కానర్‌ను విరాళంగా అందజేసింది. ఈ స్కానర్‌ను లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే ముడి సరుకులను తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే, వేటూరి ప్రభాకరశాస్త్రి 75వ వర్ధంతిని తిరుపతిలో నిర్వహించనున్నారు, మరియు ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు పూర్తయ్యాయి.
Read Entire Article