తిరుమల శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎన్ని కోట్లంటే

7 months ago 25
Tirumala Reliance Industries Rs 3 Crores Donation To Ttd: తిరుమల శ్రీవారికి రిలయన్స్ సంస్థ రూ.3 కోట్లు, ఒడిశాకు చెందిన శివం కాండేవ్ సంస్థ రూ.10 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన భక్తులు రూ.20 లక్షలు, రైడాన్ టెక్నాలజీస్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు భారీ విరాళాలు అందించాయి. అధ్యయనోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ రద్దు చేయగా, గోవిందరాజస్వామి, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైభవంగా జరగనుంది.
Read Entire Article