తిరుమలలో అలరించిన డ్రమ్స్ శివమణి.. నాదనీరాజనం వేదికపై అదరగొట్టారు

3 months ago 16
irumala Drums Sivamani Program: తిరుమల నాదనీరాజనం వేదికపై పద్మశ్రీ శివమణి బృందం సంగీత కచేరీ భక్తులను విశేషంగా అలరించింది. అన్నమయ్య, త్యాగరాజ సంకీర్తనలకు శివమణి డ్రమ్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతాయని తెలిపారు. అనంతరం శివమణి బృందాన్ని సత్కరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు, ఊరేగింపులు జరుగనున్నాయి.
Read Entire Article