తిరుమలలో చాగంటికి అవమానం జరగలేదు.. ఆయనే సామాన్య భక్తుడిలా వెళ్లారు

1 year ago 19
Chaganti Koteswara Rao | ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌లో పోస్టు చేసిన వీడియో కారణంగా ఈ వార్తలు వ్యాప్తి చెందాయి. అదేవిధంగా తిరుమలలో చాగంటి కోటేశ్వర రావు ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమాన్ని సైతం టీటీడీ రద్దు చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. ఇంతకీ తిరుమలలో చాగంటి పర్యటన సందర్భంగా ఏం జరిగింది? వివరాలు..
Read Entire Article