తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

6 months ago 17
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు పెడితే.. కనీసం సమ్మిట్ నిర్వహణ ఖర్చు కూడా రాలేదని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సల్మాన్ ఖాన్‌కు 5000 ఎకరాలు ఇస్తామని తప్పుడు ప్రామిస్ చేసి రప్పించుకున్నారని ఆరోపించారు. 200 దేశాల నుంచి ఒక్క ప్రధాని గానీ, మంత్రి రాలేదని విమర్శించారు.
Read Entire Article