తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. పండుగలోపే పంపిణీ.. మంత్రి ప్రకటన

1 year ago 35
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. దసరా పండుగ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. దసరా పండుగలోపే ఇండ్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Entire Article