తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. కొందరు పెన్షన్లు ఇకపై ఆగిపోనున్నాయి. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ, నకిలీ పత్రాలతో పెన్షన్ పొందుతున్న వారి ఆట కట్టించనుంది. చనిపోయిన వారి పేర్ల మీద, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, నకిలీ సదరం సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. వీరి పరిశీలినలో అనర్హులుగా తేలితే వారి పెన్షన్లు కట్ చేయనుంది. ఆ వివరాలు..