తెలంగాణ రైతులకు కీలక అలర్ట్.. సంక్రాంతి పండగ వరకే అవకాశం..

2 months ago 12
Telangana Kharif Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి వరకు కొనుగోళ్లు కొనసాగించి, ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని యోచిస్తోంది. ఈ ఏడాది 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 69 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఈ ధాన్యం కొనుగోళ్లుకు సంబంధించి రైతుల ఖాతాల్లో మొత్తం రూ.16,942 కోట్లు జమ చేశారు.
Read Entire Article