తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్.. ఆరోజున ఖాతాల్లోకి డబ్బులు జమ.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 28
Tummala Nageswara Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ వరుస శుభవార్తలు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైతులకు పండగలాంటి వార్తను వినిపించింది. ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసి రైతు రుణమాఫీలో చాలా మంది అన్నదాతలకు నిరాశే ఎదురైంది. కాగా.. అలాంటి రైతులందరి అకౌంట్లలో డబ్బులు వేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అందుకు ముహూర్తం కూడా పెట్టుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
Read Entire Article