తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆగిపోయిన ఆ స్కీం మళ్లీ షురూ.. భారీగా నిధులు రిలీజ్..!

1 year ago 31
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త వినిపించింది. గత పదేళ్లుగా అమలుకు నోచుకోని మరో పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి షురూ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.26 కోట్లు విడుదల చేయటం గమనార్హం. ఈ పథకం కింద.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు నేరుగా వ్యవసాయ శాఖనే పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article