రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2,856 ఫ్లాట్లను గంపగుత్తగా వేలం వేసేందుకు రెడీ అవుతోంది. మొత్తం 17 టవర్లలో నిర్మించిన ఈ ఫ్లాట్లను వేలం వేయబోతున్నారు. వీటిల్లో ట్రిపుల్ బెడ్రూం డీలక్స్, 3 బీహెచ్కే, డబుల్ బెడ్రూంతో పాటుగా.. 1 బీహెచ్కే ఫ్లాట్లు కూడా ఉన్నాయి. టవర్లతో పాటుగా ఖాళీ స్థలం కూడా ఉంది. ఈ రెండింటిని వేలం వేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..