తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగుల కలకలం.. అధికారులు అప్రమత్తం..!

10 months ago 20
తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల చొరబాటు కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయ మార్గాల్లో నిఘా లేకపోవడంపై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా లోపాలను సరిచేయడానికి అదనంగా 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని నిర్ణయించింది.
Read Entire Article