తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు, రోప్వేల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వరంగల్, ఆదిలాబాద్, రామగుండంలలో విమానాశ్రయాలు, యాదగిరిగుట్ట వంటి చోట్ల రోప్వేలు రానున్నాయి. రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్యాల దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోంది.