తెలంగాణకు మరో 2 వందే భారత్ రైళ్లు.. ఆ ప్రాంతాల మధ్యే.. ఇక 8 గంటల్లో వెళ్లిపోవచ్చు

5 months ago 9
వందే భారత్ రైళ్లకు జనాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల్లో పరుగులు తీస్తున్నాయి. అయితే నెమ్మదిగా వీటి సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తాజాగా మరో రెండు వందే భారత్ రైళ్లను మంజూరు చేశారు. ఇవి నాందేడ్, పుణె నగరాల నుంచి తెలంగాణకు పరుగులు తీయనున్నాయి. ఈ రైళ్ల వల్ల ప్రయాణ సమయం 13 గంటల నుంచి 8 గంటలకు తగ్గనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article