తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు.. ఒకేరోజు రూ.56,300 కోట్లు, కొత్తగా 10 వేల కొలువులు

1 year ago 21
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పెట్టుబడులను సమీకరించింది. ఒక్క రోజులోనే రూ.56,300 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. ఈ మేరకు మూడు కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా.. దాదాపు 10 వేలకు పైచిలుకు ఉద్యోగాలు లభించనున్నాయి.
Read Entire Article