తెలంగాణలో 2 కొత్త రైల్వే లైన్లు.. ఈ ప్రాంతాల మధ్యే, గంట ప్రయాణ సమయం ఆదా..!

5 months ago 12
తెలంగాణలో కాజీపేట-సికింద్రాబాద్ మధ్య ప్రయాణం ఇకపై చాలా వేగంగా సాగనుంది. ఈ ప్రాంతాల మధ్య కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు వస్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రద్దీ కూడా తగ్గుతుంది. రూ. 2,837 కోట్లతో 110 కిలోమీటర్ల మేర ఈ పనులు జరగనున్నాయి.
Read Entire Article