తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై కీలక అప్‌డేట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

1 month ago 3
తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోని 2 వేల ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న 4 లక్షల ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను సదరు సంస్థలు మళ్లించినట్లు మాజీ సీఎస్ శాంతికుమారి కమిటీ గుర్తించింది. ఈ అకౌంట్ల వివరాలను వెంటనే సమర్పించకుంటే ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. గత పన్నెండేళ్లుగా 20 శాతం కమీషన్ తీసుకుంటూ.. ఆధార్ అనుసంధానం లేని బోగస్ పేర్లతో ప్రజాధనాన్ని స్వాహా చేసిన బినామీ సంస్థలపై నివేదిక సిద్ధమైంది.
Read Entire Article