తెలంగాణలో చలి పులి పంజా.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

3 months ago 12
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article