తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, జాగ్రత్తగా ఉండండి

11 months ago 14
తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రేపట్నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article