తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, జాగ్రత్తగా ఉండండి

3 weeks ago 4
తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రేపట్నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article