తెలంగాణలో భీకరమైన చల్ల గాలులు.. వచ్చే మూడ్రోజులు మరింత చలి, హెచ్చరికలు జారీ

6 months ago 17
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ నెల 21 వరకు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.3 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article