తెలంగాణలో మరో కొత్త పథకం.. అర్హులు, అనర్హులు వీరే..!

1 month ago 8
తెలంగాణలో అత్యంత నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కేరళ నమూనాలో ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. గ్రామస్తుల భాగస్వామ్యంతో సాగే ఈ ప్రక్రియలో మహిళా సంఘాలు ఇంటింటికీ తిరిగి ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తాయి. సొంత ఇల్లు లేని వారు, కూలీలు, ఆదిమ తెగలు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను అర్హులుగా గుర్తిస్తారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా, లేదా సొంతంగా కారు, ట్రాక్టర్ వంటి వాహనాలు ఉన్నా వారు ఈ పథకానికి అనర్హులు.
Read Entire Article