తెలంగాణలో మరో టూరిస్ట్ స్పాట్.. ఖిల్లా పైకి రోప్‌వే, ఆ గ్రామాలకు మహర్దశ..!

11 months ago 11
తెలంగాణలోని టూరిస్టులకు తీపి కబురు. రాష్ట్రంలో మరో టూరిస్టు స్పాట్ అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. త్వరలోనే ఖిల్లాపైకి రోప్‌వే నిర్మించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
Read Entire Article