తెలంగాణలోని టూరిస్టులకు తీపి కబురు. రాష్ట్రంలో మరో టూరిస్టు స్పాట్ అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. త్వరలోనే ఖిల్లాపైకి రోప్వే నిర్మించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.