తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ క్లారిటీ.. ఆదేశాలు జారీ..!

4 hours ago 1
తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో విద్యుత్ ఛార్జీలు పెంచబడవని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. పాత పద్ధతిలోనే ఛార్జీలు వసూలు చేయాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.13,499.41 కోట్ల రాయితీ విడుదల చేయనుంది, దీనివల్ల ఛార్జీల పెంపు ఉండదు. గృహ వినియోగం, వ్యవసాయానికి రాయితీలను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Read Entire Article