తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ట్విస్ట్.. అక్టోబర్ 6న ఏం జరగబోతోంది..?

11 months ago 23
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబరు 29న ఈ అప్పీలు దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబరు 6న దీనిని విచారించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Entire Article