తెలుగు ఎంత చక్కగా నేర్పుతున్నారు మేడం.... ఈ సర్కార్ బడి పిల్లలు నిజంగా లక్కీ..!

2 months ago 6
జనగాం జిల్లాకు చెందిన నర్మదా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. పదాల ఉచ్చారణను సులభంగా నేర్పిస్తూ.. విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపనను పెంచుతున్నారు. ఆమె అంకితభావం ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.
Read Entire Article