తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లోనే, టికెట్స్ బుక్ చేస్కోండి

1 year ago 21
Andhra Pradesh To Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే అధికారులు.. భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 34 రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల నంబర్లు, సర్వీసులందించే తేదీలు ఇలా ఉన్నాయి. అయ్యప్ప భక్తులు గమనించాలన్న రైల్వే అధికారులు
Read Entire Article