తెల్లారితే ప్రారంభం.. నిద్రలోనే ముగిసిన కేఫ్ కల.. పైకప్పు కూలి..

4 months ago 7
నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లికి చెందిన వెంకన్న కొత్త కేఫ్ ప్రారంభానికి ఒక రోజు ముందు కుటుంబంతో కలిసి అక్కడే పడుకున్నాడు. కేఫ్ కోసం ఏర్పాటు చేసిన రెండు వేల లీటర్ల వాటర్ ట్యాంకు బరువుకు రేకుల పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో భార్య నాగమణి, కొడుకు విరాట్ కృష్ణ మృతి చెందగా, వెంకన్నతో సహా మిగిలిన వారు గాయపడ్డారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించిన వెంకన్నకు ఈ కొత్త వ్యాపారం శాశ్వత విషాదాన్ని మిగిల్చింది.
Read Entire Article