తెల్లారితే ప్రారంభం.. నిద్రలోనే ముగిసిన కేఫ్ కల.. పైకప్పు కూలి..

10 months ago 20
నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లికి చెందిన వెంకన్న కొత్త కేఫ్ ప్రారంభానికి ఒక రోజు ముందు కుటుంబంతో కలిసి అక్కడే పడుకున్నాడు. కేఫ్ కోసం ఏర్పాటు చేసిన రెండు వేల లీటర్ల వాటర్ ట్యాంకు బరువుకు రేకుల పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో భార్య నాగమణి, కొడుకు విరాట్ కృష్ణ మృతి చెందగా, వెంకన్నతో సహా మిగిలిన వారు గాయపడ్డారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించిన వెంకన్నకు ఈ కొత్త వ్యాపారం శాశ్వత విషాదాన్ని మిగిల్చింది.
Read Entire Article