త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

1 year ago 20
భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం సొమ్ములు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే సర్వే తుది దశకు చేరుకుందని అన్ని జిల్లాల నుంచి నివేదిక అందగానే పరిహారం చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు.
Read Entire Article