దసరా, దీపావళి పండగ బంపరాఫర్.. చేనేత వస్త్రాలపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్..!

5 months ago 11
పండగ సీజన్ నేపథ్యంలో ఆప్కో గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ మంత్రి సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. చేనేత వస్త్రాలపై డిస్కౌంట్ నేపథ్యంలో ఇటు కొనుగోలుదారులకు, అటు నేతన్నలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Read Entire Article