నిజామాబాద్ జిల్లాలో ఓ దొంగ చేసిన పని నవ్వులు పూయిస్తోంది. దొంగతనం చేసి.. దొరికిన వస్తువులన్నీ మూటగట్టుకుని అదే ఇంట్లో హాయిగా నిద్రపోయాడు. ఇంటి యజమానులు వచ్చి చూసేసరికి.. దొంగ గాఢ నిద్రలో ఉండటం చూసి షాక్ అయ్యారు. చివరికు స్థానికులు అతన్ని లేపి పోలీసులకు అప్పగించారు.