నల్గొండ: నిద్రమత్తులో స్టేషన్ మిస్.. రన్నింగ్ ట్రైన్ దిగుతూ రెండు కాళ్లు కోల్పోయిన టీసీ

1 month ago 4
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ రైల్వే టికెట్ కలెక్టర్ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో నల్గొండ స్టేషన్ దాటిపోయి.. రైలు నుంచి కదులుతుండగానే దిగే ప్రయత్నంలో రెండు కాళ్లను కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article