మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రాసిన రుద్ర అనే పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శివపురాణంలోని విశేషాలను ఆమె ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా చిరంజీవి సుష్మితకు అభినందనలు తెలిపారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు రాయాలని సూచించారు.