75 ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతున్న ఓ గ్రామం సమస్యను నారా భువనేశ్వరి చొరవతో కేవలం నెలల వ్యవధిలోనే పరిష్కరించారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ గొల్లపల్లిలో కల్వర్టు నిర్మాణంతో గ్రామస్థుల కష్టాలు తీరాయ. దీంతో వారంతా సీఎం సతీమణికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 75 ఏళ్ల సమస్యకు భువనేశ్వరి చొరవ వల్ల పరిష్కారం లభించిందని.. ఇందుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు గ్రామస్థులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..