నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

4 months ago 7
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article