నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

10 months ago 19
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article