నిడదవోలు: చదివింది మూడు.. కేసులు 35.. వీడెవడండీ బాబూ..

2 months ago 7
తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం జిల్లాకు చెందిన సన్యాసిరావు అనే వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండ్రాజవరంలో జరిగిన ఓ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సన్యాసిరావును అరెస్ట్ చేశారు. మూడో తరగతి చదివిన సన్యాసిరావుపై 35 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం, వెండితో పాటుగా నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article