నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

1 month ago 5
తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు విడుదల చేయగా.. నేడు సుమారు 68.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు.
Read Entire Article