నేను దళిత హిందువును.. కరుణాకర్ రెడ్డిలా కాదు.. ‘భగవద్గీత’ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే

10 months ago 22
బైబిల్, ఖురాన్, భగవద్గీత వల్ల దళితుల బతుకులు బాగుపడలేదని, కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తలరాతలు మారాయని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ సహా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, తాను ఏ మత గ్రంథాన్ని అవమానించలేదని ఆయన తాజాగా స్పష్టం చేశారు. కేవలం రాజ్యాంగం గొప్పదనం గురించి మాత్రమే చెప్పానని మడకశిర ఎమ్మెల్యే తాజాగా వివరణ ఇచ్చారు.
Read Entire Article