'నేను మిమ్మల్ని అనలేదు.. ఆ మాటల్ని విత్‌డ్రా చేసుకుంటున్నా..' సునీతా వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ

3 weeks ago 5
తన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మనసు బాధ కలిగి ఉంటే ఆ కామెంట్లను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. సోమవారం సభలో రన్నింగ్ కామెంట్రీ చేస్తుండటంతో తాను అందర్నీ ఉద్దేశించి అలా అనాల్సి వచ్చిందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి కాదని చెప్పారు.
Read Entire Article