నేనూ ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నా.. నాలా ఏ తల్లీ బాధపడకూడదు.. వీసీ ప్రసన్నశ్రీ ఎమోషనల్

1 month ago 5
Nannaya University Vc Emotional: పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి మనసు ఎలా ఉంటుందో బాగా తెలుసు.. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను అంటూ నన్నయ యూనివర్శిటీ వీసీ ప్రసన్నశ్రీ ఎమోషనల్ అయ్యారు. తల్లి మనసును కష్టపెట్టొద్దని.. తనలా మరే తల్లి బాధపడకూడదు అన్నారు. తాను యూనివర్శిటీకి వీసీలా రాలేదని.. ఓ అమ్మగా వచ్చానన్నారు. చెడు అలవాట్ల జోలికి పోకుండా.. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. దేవుడు ఇద్దరు కొడుకుల్ని దూరం చేసినా.. ఇంతమంది పిల్లల్ని తనకు ఇచ్చాడన్నారు.
Read Entire Article