పండుగ వేళ రైల్వే శాఖ శుభవార్త.. మరికొన్ని స్పెషల్ ట్రైన్స్, వివరాలివే!

1 month ago 5
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనకాపల్లి - చర్లపల్లి మధ్య మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవేకాకుండా చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య మరో రెండు స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు సిద్ధమైంది. జనవరి 19 తేదీన ఈ రెండు రైళ్లు నడవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article