పక్షుల ఆకలి తీర్చేందుకు పంటను వదిలేసిన మహిళా రైతు.. నీదెంత గొప్ప మనసు 'తల్లీ'..!

1 year ago 26
అమ్మకు బిడ్డల ఆకలి తప్ప ఏమీ కనిపించవు. నోరులేని జీవాల విషయంలోనైనా.. జ్ఞానం ఉన్న మనుషుల విషయంలోనైనా అమ్మ ఎప్పుడూ బిడ్డల ఆకలినే చూస్తుంది. బిడ్డల ఆకలి తీర్చటం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపుడుతుంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో ఓ తల్లి నోరులేని పక్షులకు అమ్మయింది. వాటి ఆకలి తీర్చేందుకు తాను ఆరుగాలం శ్రమించి, కష్టపడి సాగు చేసిన పంటను త్యాగం చేసింది. అమ్మ తనంతో ఆలోచించి పంటను పక్షుల కోసం వదిలేదిసింది.
Read Entire Article