పక్షుల ఆకలి తీర్చేందుకు పంటను వదిలేసిన మహిళా రైతు.. నీదెంత గొప్ప మనసు 'తల్లీ'..!

3 weeks ago 3
అమ్మకు బిడ్డల ఆకలి తప్ప ఏమీ కనిపించవు. నోరులేని జీవాల విషయంలోనైనా.. జ్ఞానం ఉన్న మనుషుల విషయంలోనైనా అమ్మ ఎప్పుడూ బిడ్డల ఆకలినే చూస్తుంది. బిడ్డల ఆకలి తీర్చటం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపుడుతుంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో ఓ తల్లి నోరులేని పక్షులకు అమ్మయింది. వాటి ఆకలి తీర్చేందుకు తాను ఆరుగాలం శ్రమించి, కష్టపడి సాగు చేసిన పంటను త్యాగం చేసింది. అమ్మ తనంతో ఆలోచించి పంటను పక్షుల కోసం వదిలేదిసింది.
Read Entire Article