పరకామణి కేసు, సీఐ సతీష్ డెత్ మిస్టరీ.. హత్యా? ఆత్మహత్యా?.. ఆ టైమ్‌లో అక్కడెందుకు ఉన్నాడు?

3 months ago 7
తిరుమల పరకామణి చోరీ కేసు సాక్షి, టీటీడీ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికులను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇక ఈ కేసులో మరింత స్పష్టత రావడానికి సీన్ రీకన్స్‌ట్రక్షన్ చేశారు. మూడు బొమ్మలను వివిధ స్థితుల్లో కింద పడేలా చేశారు.
Read Entire Article