ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ శుభవార్త చెప్పింది. నల్లమల అడవుల అందాల మధ్య కృష్ణా నదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. 110 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. టికెట్ ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకోండి.